హైదరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు కరోనా
కరోనా సోకినట్టు అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. చైనా నుంచి ఇటీవల వచ్చిన ఒక వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఫీవర్‌ దవాఖానలో, మరో అనుమానిత రోగి గాంధీలో చికిత్స పొందుతున్న…
నవరత్నాలు అందుచేత విషయమై అధికారులతో సమీక్ష
*నరసరావుపేట* :     నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పేదలందరికీ ఇల్లు, నవరత్నాలు అందుచేత విషయమై అధికారులతో సమీక్ష సమావేశం  జరిగింది. గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృ…
‘పవన్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’ అనే సామెత గుర్తుకు వస్తుందని ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్‌  విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు …
‘పవన్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’ అనే సామెత గుర్తుకు వస్తుందని ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్‌  విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు …